వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
తొట్టంబేడులో ఎంపీ వరప్రసాద్ పర్యటన
19 May 2017 2:38 PM
చిత్తూరు: పేద ప్రజల భూములను చంద్రబాబు సర్కార్ బలవంతంగా లాక్కొంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ ధ్వజమెత్తారు. తొట్టంబేడు మండలంలో భూములు కోల్పోతున్న గ్రామాల్లో ఎంపీ పర్యటించారు. చీయవరం, తొట్టంబేడు, కాసారం ప్రాంతాల్లో రైతుల భూములు లాక్కోవడం దారుణమన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ విదేశీ కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారని విమర్శించారు.