చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
మంగళవారం 'మరో ప్రజాప్రస్థానం' 15 కి.మీ.లు
20 Nov 2012 9:13 AM
గూడూరు (కర్నూలు జిల్లా) 20 నవంబర్ 2012 : షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం
పాదయాత్ర మంగళవారం 15 కిలోమీటర్ల మేర సాగుతుంది. కోడుమూరు
నియోజకవర్గం గూడూరు మండలంలో సాగుతున్న పాదయాత్ర నేటి మధ్యాహ్న భోజన
విరామం తరువాత పాణ్యం నియోజకవర్గం పరిధిలోని సల్కాపురానికి చేరుకుంటుంది. రాత్రి బస చేసిన పెంచికలపాడు శివారు నుంచి మంగళవారం ఉదయం ప్రారంభమయ్యే షర్మిల పాదయాత్ర, పెంచికల పాడు, నాగులాపురం, సల్కాపురం, పెదపాడు ద్వారా కర్నూలు
శివార్లలోని సెయింట్ క్లార్క్ స్కూల్ వరకు సాగుతుంది. మంగళవారం రాత్రికి స్కూల్ ఆవరణలో షర్మిల బస చేస్తారు.పార్టీ
ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు
వెంకటరెడ్డి మీడియాకు ఈ వివరాలు తెలిపారు.