మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ జగన్ను కలిసిన ఐకేపీ యానిమేటర్లు
15 Nov 2017 4:50 PM
కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆర్.కృష్ణాపురం గ్రామం నుంచి వైయస్ జగన్ 9వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా పెద్ద కోట కందుకూరు మీదుగా పాలసాగరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా యానిమేటర్లు జననేతను కలిసి తమ సమస్యలు వివరించారు. తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని, వెట్టి చాకిరీ చేయిస్తున్నారని వారు వాపోయారు.