నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
గొర్రెలకు బీమా సౌకర్యం లేదన్నా..
08 Oct 2018 3:29 PM
విజయనగరంః చీపురుపల్లి మండలం కోటగండ్రేడు గ్రామంలో వైయస్ జగన్ యాదవుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు ఇప్పించాలని, గొర్రెలకు బీమా కల్పించాలని వైయస్ జగన్ను కోరారు. టీడీపీ పాలనలో యాదవులను పట్టించుకోలేదన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఆర్థికసాయం అందించడం లేదన్నారు. గొర్రెలతో ఎక్కువగా తిరగడం వలన ఆరోగ్యం కూడా త్వరగా క్షిణిస్తుందని, 40 ఏళ్లకు పింఛను సౌకర్యం కల్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని జననేత భరోసా ఇచ్చారు. వైయస్ జగన్ హామీ పట్ల యాదవులు హర్షం వ్యక్తం చేశారు.