చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఎమ్మెల్యే వనితకు ఘన స్వాగతం
12 Jun 2013 12:31 PM
గోపాలపురం, 12 జూన్ 2013:
అనర్హతా వేటుకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనితకు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనర్హత ప్రకటన తర్వాత ఆమె మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. దీంతో కార్యకర్తలు ఊరేగింపుగా చిన్న వెంకన్న ఆలయం వరకు తీసుకెళ్లారు. అనంతరం ఆమె దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడినుంచి ర్యాలీగా ద్వారాకా తిరుమల, నల్లజర్ల, దేవరపల్లిలో పర్యటించారు. పదవి లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని వనిత తెలిపారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆమె వెల్లడించారు.