కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
గన్నవరం చేరిన విజయమ్మ
05 Nov 2012 9:57 AM
గన్నవరం:
తుపాను బాధిత ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు. విజయమ్మకు స్వాగతం పలికిన వారిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వంగవీటి రాధాకృష్ణ, తాడి శకుంతల, తదితరులున్నారు.