సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
వైయస్ జగన్ భరోసా యాత్ర నాలుగో రోజు షెడ్యూల్
04 Jun 2016 7:21 AM
అనంతపురం) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆత్మీయపూర్వకంగా సాగుతోంది. మూడు రోజుల పాటు తాడిపత్రి నియోజకవర్గంలో సాగిన పర్యటన విశేష ప్రజాస్పందన ను చూరకొంది. నాలుగో రోజు కదిరి నియోజక వర్గం లో పర్యటన నిర్వహిస్తున్నారు. కదిరి నుంచి ప్రారంభమై కుమ్మర వాండ్ల పల్లి, మరవ తండా,కమతం పల్లి, ద్వార్నాల, కటారుపల్లి క్రాస్, గాండ్ల పెంట, రెక్కమాన్, ధనియాన్ చెరువు మీదుగా ప్రయాణం సాగుతుంది. ఎన్ పీ కుంట లో సోలార్ రైతుల తో వైయస్ జగన్ మాట్లాడతారు.