నేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’
వైయస్ జగన్ తో దౌత్యవేత్తల భేటీ
29 Jun 2016 10:12 AM
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో సురినామ్ దేశ దౌత్యవేత్తలు కలుసుకున్నారు. సురినామ్ గౌరవ రాయబారి ఆసిఫ్ ఇక్బాల్, ఉప రాయబారి ఆండ్రూ స్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఫర్ పీస్ ఎంఏ నజీబ్ తదితరులు వైఎస్ జగన్తో అరగంట సేపు సమావేశమయ్యారు.
జూలై 15న హైదరాబాద్లో తమ రాయబార కార్యాలయ ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ను వారు ఆహ్వానించారు. ప్రొఫెసర్ జియా, హైదరాబాద్ రాజ కుటుంబానికి చెందిన రౌనఖ్యార్ ఖాన్, సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్లు వైఎస్ జగన్ను కలిసిన బృందంలో ఉన్నారు.