మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
26 ఏళ్లయినా పర్మినెంట్ కాలేదన్నా...
15 Dec 2018 12:59 PM
వైయస్ జగన్కు వ్యవసాయ క్షేత్రం కార్మికుల మొర...
శ్రీకాకుళంః వైయస్ జగన్ కలిసి వ్యవసాయ క్షేత్రం ఫీల్డ్ వర్కర్స్ తమ సమస్యలు విన్నవించుకున్నారు. 26 ఏళ్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు కోరారు.టీడీపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో దినసరి కూలీలకు టైం స్కేల్ వర్తింపజేసిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు.212 జీవో అడ్డుగా ఉందని సరళించామని కోరుతున్న ఇంతవరుకు పట్టించుకోలేదన్నారు. గత 26 సంవత్సరాలుగా కేవలం దినసరి కూలీలుగానే ఉన్నామని,కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందలు ఎదుర్కొంటున్నామన్నారు.ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పించడంలేదని వాపోయారు. వైయస్ జగన్ సీఎం అయితే పర్మినెంట్ అవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.