మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వైయస్ఆర్సీపీలోకి మాజీ కార్పొరేటర్
15 Oct 2018 3:58 PM
అనంతపురంః జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైయస్ఆర్సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్ చిరంజీవమ్మతో పాటు పలువురు కార్యకర్తలు పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 29వ డివిజన్లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీనేతలు తలారి రంగయ్య, రాగే పరశురాం,మహాలక్ష్మి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.