రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
హామీలు విస్మరించి కులాల మధ్య చిచ్చు
20 Jun 2016 4:09 PM
తిరుపతి: చంద్రబాబును నమ్మి ప్రజలు మోసపోయారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చడం లేదని మండిపడ్డారు. హామీలు విస్మరించి కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలను ప్రసారం చేస్తున్న మీడియా గొంతును సైతం నొక్కాతున్నారన్నారని బాబుపై ఫైర్ అయ్యారు.