కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
బాబును మించిన అవినీతిపరుడు లేడు: నల్లపురెడ్డి
12 Oct 2012 6:03 AM
నెల్లూరు:
రాష్ట్రంలో చంద్రబాబంతా అవినీతి పరుడు వేరొకరు లేరని నెల్లూరు జిల్లా కోవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు ప్రజాస్పందన లేదన్నారు. రైతులకు సక్రమంగా విద్యుత్తు అందలేని వ్యక్తి, ఇప్పుడు ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇస్తుండటం హాస్యాస్పందంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయవచ్చన్నారు. సీఎం కుర్చీ కోసం ఆయన పడరాని పాట్లు పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్మంటే రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు.