టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
వార్డు అధ్యక్షుల నియామకం
21 Apr 2017 6:49 PM
డాబాగార్డెన్స్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థ పలు వార్డుల అధ్యక్షులను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. భీమిలి నియోజకవర్గ పరిధి నాల్గవ డివిజన్అద్యక్షుడిగా గాదె రోసిరెడ్డి, జీవీఎంసీ 6వ వార్డు(తూర్పు) అధ్యక్షుడిగా లొడగల రామ్మోహన్, 8వ వార్డు(తూర్పు) అధ్యక్షుడిగా మద్దాల భాస్కర్, 20వ వార్డు (దక్షిణం)అద్యక్షుడిగా పీతల వాసు, 26వ వార్డు(దక్షిణం) అధ్యక్షుడిగా అలపన కనకరెడ్డిని నియమించారు.