రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
33వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం
19 Nov 2012 11:15 AM
జూలకల్ 19 నవంబర్ 2012 : కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం జూలకల్ నుండి సోమవారం ఉదయం షర్మిల 33వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. వేలాది మంది వెంట నడువగా షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పొన్నకల్, గూడూరు, గుడిపాడు వైపు సాగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజన్న ఆశయాలను నెరవేరుస్తాడని షర్మిల గ్రామస్థులతో అన్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తూ, ప్రజల బాగోగులు వాకబు చేస్తూ షర్మిల సాగిపోతు న్నారు. పాదయాత్రలో వైయస్ఆర్ సీపీ నేతలు ఎం.వి. మైసూరారెడ్డి, శోభా నాగిరెడ్డి, ఎస్వీ. మోహన్రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు.