జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
27న కడప కలెక్టరేట్ వద్ద కరువుపై వైయస్ఆర్సీపీ పోరు
23 Aug 2018 6:16 PM
వైయస్ఆర్ జిల్లా: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కార్ విఫలమయ్యిందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు అన్నారు. 27న కడప కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నాలో జిల్లావ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, రైతులు పాల్గొంటారన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరీ అవలభిస్తుందని, వైయస్ఆర్సీపీ ఎన్ని «ధర్నాలు చేసిన ఇప్పుడు వరుకు ఇన్ఫుట్ సబ్సిడీ విడుదల చేయకపోవడం దారుణమన్నారు.