వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
164వ రోజుకు చేరుకున్న షర్మిల యాత్ర
30 May 2013 10:27 AM
ఆచంట, 30 మే 2013:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 164వ రోజుకు చేరకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర చేయనున్నారు. గురువారం ఉదయం ఆమె జగన్నాథపురం నుంచి యాత్రను ప్రారంభిస్తారు. మార్టేరు, ఆలమూరు, కట్టవపాడు, కంతేరు మీదుగా కొట్టపాడు వరకు సాగుతుంది. రాత్రికి కొట్టపాడులో శ్రీమతి షర్మిల బసచేస్తారు. ఇవాళ మొత్తం 14.2 కిలోమీటర్ల మేర ఆమె నడుస్తారు.