జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
వైయస్ఆర్ జిల్లాలో టీడీపీ నేతల అరాచకం..
25 Feb 2019 11:44 AM
వైయస్ఆర్సీపీ నేత కారు దహనం..
వైయస్ఆర్ జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారు. వైయస్ఆర్సీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టిన ఘటన కొండాపురం మండలం ఏటూరులో జరిగింది. రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్ఆర్సీపీకి చెందినవారిని బూత్ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా.. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. మా ప్రాణాలు పోయిన గాని వైయస్ జగన్ వెన్నంటే ఉంటామని, బూత్ల్లో ఏజెంట్లు చేరతామని వైయస్ఆర్సీపీ నేత అల్లం సత్యం స్టేట్మెంట్ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు ఆయన కారును దహనం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీస్తున్నారని వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.