మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మత్స్యపూరి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి
26 Feb 2021 12:23 PM
భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్
పశ్చిమ గోదావరి: మత్స్యపూరి ఘటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి బాధ్యత వహించాలని వైయస్ఆర్సీపీ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ డిమాండు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యపురిలో జనసేన కార్యకర్తలు అరాచకాలు సృష్టించారు. జనసేన సర్పంచ్ ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దళితులపై దాడి చేసి, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని సందర్శించి, అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.