చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి వెల్లంపల్లి
21 Mar 2022 1:15 PM
అమరావతి: శాసన సభలో హిందూ ఛారిటబుల్ సవరణ బిల్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా కూడా భక్తులు తిరుమల దేవస్థానానికి వస్తారు కాబట్టి టీటీడీ బోర్డుకు కొంత మంది సభ్యులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలపాలని మంత్రి కోరారు.