వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీలోకి బీసీ నేత కూరాడా నాగేశ్వరావు..
30 Jan 2019 12:52 PM
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్సీపీలోకి భారీ వలసలు కొనసాగుతున్నాయి.వైయస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు,సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై భారీసంఖ్యలో వివిధ పార్టీల నేతలు పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి బీసీ నేత కూరాడా నాగేశ్వరరావు చేరారు.
ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారని, బీసీలకిచ్చిన ఏ ఒక్కహామీ అమలు కాలేదన్నారు. జగన్ సీఎం అయితేనే బీసీల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.