జైళ్ల శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష 

తాడేపల్లి: జైళ్ల శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.  బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హోం మంత్రి సుచరిత, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read Also: పవనిజం అంటే ఇదేనేమో? 

Back to Top