మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జగన్ గెలుస్తాడు మాకు పింఛన్ వస్తుంది
04 Dec 2017 11:15 AM
కర్నూలు: వైయస్ జగన్ గెలుస్తాడు మాకు పింఛన్ వస్తుంది అని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వృద్ధులు సుబ్బమ్మ, ఎల్లమ్మ, వెంకటమ్మలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం పలువురు వృద్ధులు వైయస్ జగన్ను కలిసి పింఛన్ ఇప్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మన ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.2 వేల పింఛన్ ఇప్పిస్తానని మాట ఇవ్వడంతో వారి సంతోషానానికి అవధులు లేకుండా పోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మాకు రూ.200 పింఛన్ మంజూరు అయ్యింది.మహానేత కొడుకు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అ యితే రూ.2 వేలు చేస్తాడని పేర్కొంటున్నారు.