‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
బెల్టు షాపులు తొలగించాలి: మహిళలు
14 Nov 2017 10:14 AM
కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వివిధ వర్గాల ప్రజలు కలుస్తున్నారు. మూడిళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళలు వైయస్ జగన్ను కలిసి మా భర్తలు మద్యం తగి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఓ మహిళ జననేతకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని బెల్టుషాపులు, వైన్ షాపులు తొలగించాలని ఆమె కోరారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ మన ప్రభుత్వం రాగానే ఇలాంటి షాపులు మూసి వేస్తామని హామీ ఇచ్చారు.