<br/>విజయనగరం: వైయస్ జగన్ను కిడ్నీ వ్యాధి బాధితుడు వెంకటేశ్, డయాలసిస్కు వారానికి రూ.20 వేలు ఖర్చు అవుతుందని జననేతకు ఫిర్యాదు చేశారు. అంతమొత్తం భరించే స్థోమత తమకు లేదని వాపోయాడు.