మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఐటిడిఏ పరిధిలో స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలి
08 Sep 2018 1:11 PM
విశాఖ జిల్లాః ఏజెన్సీలో సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు జననేత వైయస్ జగన్కు విన్నవించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో 11 మండలాల్లో ఉన్న పాఠశాలలో విద్యార్థులకు తగ్గటుగా ఉపా«ధ్యాయులను నియమించడంలేదన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఐటిడిఏ పరిధిలో స్పెషల్ డిఎస్సీ పోస్టులు భర్తీచేయాలని కోరారు. ఏజెన్సీలో వ్యాధులబారిన పడి సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారన్నారు. హెల్త్ ఎమర్జెనీ ఏజెన్సీలో ప్రకటించాలని కోరారు.