రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి
07 Mar 2019 3:40 PM
వైయస్ఆర్ సీపీ నేతలు మేడా, ఆకేపాటి
వైయస్ఆర్ జిల్లా: దోపిడీ రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేడా మల్లికార్జున్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడా మల్లికార్జున్రెడ్డి, ఆకేపాటి అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, చంద్రబాబు అవినీతి పాలనను కూలదొయ్యడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.