చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
కాసేపట్లో వైయస్ షర్మిల బస్సు యాత్ర
29 Mar 2019 3:38 PM
గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల బస్సు యాత్ర కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆ తరువాత మంగళగిరిలో రైతులతో వైయస్ షర్మిల ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం బస్సు యాత్ర ద్వారా గుంటూరుకు చేరుకుంటారు.