వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన నీతి ఆయోగ్
20 Feb 2021 2:30 PM
సీఎం వైయస్ జగన్ ట్వీట్ను రీట్వీట్ చేసిన నీతిఆయోగ్
తాడేపల్లి: రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలకు సంబంధించి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని నీతిఆయోగ్ స్వాగతించింది. ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రవేశపెట్టనున్న భారత్ నెట్ ప్రాజెక్టును ప్రశంసించింది. ఈ క్రమంలోనే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ను నీతిఆయోగ్ రీట్వీట్ చేసింది. భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో సీఎం వైయస్ జగన్ తీసుకొస్తున్న పథకాన్ని అభినందించింది.
కాగా.. భారత్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో డిజిటల్ పబ్లిక్ లైబ్రరీలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సీఎం వైయస్ జగన్ తన ట్వీట్లో తెలిపారు. నిరంతర ఇంటర్నెట్ను అందించడం ద్వారా వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ గ్రామస్థాయి నుంచి అమలు చేసేందుకు కృషి చేస్తామని వైయస్ జగన్ తెలిపారు.