కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
చంద్రబాబు టీడీపీని ఓ సర్కస్ ట్రూపులా మార్చాడు
18 Sep 2019 11:58 AM
ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఓ సర్కస్ ట్రూపుగా మార్చేశారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇందులోభాగంగా చంద్రబాబు ఓ చోట టెంటు వేస్తారనీ, జనం పోగవగానే షో మొదలవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్కస్ కు వచ్చిన వాళ్లంతా తనకు ఓటేసినట్టేనని చంద్రబాబు హుషారై పోతారనీ, కానీ సర్కస్ చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.