చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అక్వా రంగ అభివృద్ధికి ఏపీలో అనేక అవకాశాలు
19 Mar 2021 12:04 PM
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ
గుంటూరు: అక్వా రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయంతో పాటు పోటి పడి విదేశీ మారక ద్రవ్యం సాధిస్తున్న రంగం అక్వారంగమన్నారు. మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మోపిదేవి పేర్కొన్నారు. రైతులకు అన్నం పెట్టే సంస్థ నాబార్డు అని పేర్కొన్నారు. పాడి పరిశ్రమకు, అక్వాకల్చర్కు సహకారం అందించే సంస్థ నాబార్డు అన్నారు. అంతటి ప్రతిష్టాత్మక మైన బ్యాంక్కు ఈ గ్రామ వాసి గోవిందరాజులు చైర్మన్ కావటం సంతోషమని పేర్కొన్నారు. రైతులు, మహిళల అభివృద్ధికి సీఎం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంపీ తెలిపారు.