టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
సీఎం వైయస్ జగన్ పేరు గిన్నీస్ బుక్లో చేర్చాలి
01 Dec 2020 3:46 PM
ఎమ్మెల్యే పార్థసారధి
అమరావతి: ప్రపంచంలోనే 30 లక్షల మంది పేదవారికి గూడు కల్పించే కార్యక్రమం ఎక్కడా ఉండదని, మంత్రులు ఈ విషయంపై పరిశీలన చేసి గిన్నిస్ బుక్లో సీఎం వైయస్ జగన్ పేరును చేర్చాలని ఎమ్మెల్యే పార్థసారధి కోరారు. చంద్రబాబుతో ఈ కార్యక్రమాన్ని పోల్చడం కాదని, ప్రపంచంలో ఇలాంటి రికార్డు ఉందేమో గమనించాలని మంత్రులను కోరారు. రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం ఒక రికార్డు అన్నారు.