బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారు
22 Jan 2020 2:41 PM
ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
అసెంబ్లీ: ఉత్తరాంధ్రలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని, మా ప్రాంతంపై విషయం కక్కుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల తీరు సభలో దారుణంగా ఉంది. దేవాలయం వంటి సభలో టీడీపీ సభ్యులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకుండా ఉన్నాం. ప్రతిపక్షానికి, అధికార పక్షానికి మధ్య గోడ కడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలకు 151 సీట్లు ఇచ్చి ఇక్కడ కూర్చునే అవకాశం ఇచ్చారు. ఎత్తు, బరువును చూసి లోకేష్, అచ్చెన్నాయుడిని అక్కడ కూర్చోబెట్టారు.