మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి
04 Feb 2020 11:34 AM
మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ : రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండు చేశారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. విశాఖలో అతి తక్కువ ఖర్చుతో రాజధానిని కట్టొచ్చు. రాజధాని రైతులకు సీఎం వైయస్ జగన్ న్యాయం చేస్తారు. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు.