అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం ఆదేశం

అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సంబంధిత శాఖకు ఆదేశాలివ్వాలని సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సూచించారు. 
 
 

తాజా వీడియోలు

Back to Top