మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీలో పలువురి చేరిక
09 Apr 2019 12:24 PM
హైదరాబాద్:వైయస్ జగన్ సమక్షంలో పలువురు వైయస్ఆర్సీపీలోకి చేరారు.గుంటూరుకు చెందిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎం.సుబ్బారావుతో పాటు చార్టెట్ అక్కౌంటెంట్ శ్రీరాంలు వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైయస్ఆర్సీపీకి పార్ట్టైం లెక్చలార్ల అసోసియేషన్ మద్దతు
ఏపీ ఎయిడెడ్ కాలేజిల పార్ట్టైం లెక్చలార్ల అసోసియేషన్ ప్రతినిధులు వైయస్ జగన్ను కలిసి మద్దతు తెలిపారు.వైయస్ఆర్సీపీ గెలుపుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు.