రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబాలకు అండగా..
30 Dec 2019 5:26 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతన్న కుటుంబాలకు అండగా నిలిచారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు పరిహారం అందనుంది. ఇప్పటికే వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద ప్రతి చేనేత కుటుంబానికి రూ. 24 వేల సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.