వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గండి వీరాంజనేయస్వామి ఆలయంలో వైయస్ జగన్ ప్రత్యేక పూజలు
12 Jan 2019 1:19 PM
వైయస్ఆర్జిల్లా:వైయస్ జగన్మోహన్ రెడ్డి గండి వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజరులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైయస్ జగన్ అభిమానులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. సీఎం అంటూ నినాదాలు చేశారు.
ఉదయం పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో బాటు వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైయస్ జగన్ గండి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానలు, ప్రజలు వైయస్ జగన్కు తమ సమస్యలు చెప్పుకున్నారు. గండి వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇడుపులపాయకు చేరుకుని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళర్పిస్తారు.