వైఎస్‌ జగన్‌ పేరుతో తప్పుడు ట్వీట్‌

వైయ‌స్ఆర్‌సీపీ  తీవ్ర అభ్యంతరం

న్యాయపరమైన చర్యలకు హెచ్చరిక

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభంలో సీఎం కె. చంద్రశేఖర్‌రావును నిందించరాదని  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి పేరుతో తప్పుడు ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ అవుతూ ఉండటం పట్ల ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అది పూర్తిగా తప్పుడు ట్వీట్‌ అని, ఈ ట్వీట్‌ను దురుద్దేశంతో రూపొందించి, ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పార్టీ  విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

తాజా వీడియోలు

Back to Top