ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
వంగపండు మరణం బాధ కలిగిస్తోంది
04 Aug 2020 5:56 PM
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి
అమరావతి: ప్రజా కవి వంగపండు ప్రసాదరావు మరణం మనసుకు చాలా బాధ కలిగిస్తోందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. ఆయన మరణం ఉత్తరాంధ్రకు తీరనిలోటన్నారు. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మహోన్నతమైన వ్యక్తి వంగపండు అని కొనియాడారు. ఆయన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఐదు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను వినిపించిన గొప్ప వ్యక్తి అని, వంగపండు ఉత్తరాంధ్ర వాసి అయినందుకు గర్వపడుతున్నానన్నారు.