కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న సీఎం వైయస్ జగన్
01 Apr 2021 11:27 AM
గుంటూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు జిల్లా భారత్పేటలోని 140వ వార్డు సచివాలయానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ అక్కడి కమ్యూనిటీ హాల్లో వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏళ్లు దాటిన పౌరులందరికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. సాధారణ పౌరుడి మాదిరిగానే రిజిస్ట్రేషన్ చేయించుకుని వ్యాక్సిన్ పొందారు. అనంతరం వైద్య సిబ్బంది అబ్జర్వేషన్లో ఉండి ఆ తరువాత సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం సమావేశం అవుతారు.