ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
03 Jun 2023 8:14 AM
తాడేపల్లి: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటన దురదృష్టకరం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రైలు ప్రమాద ఘటనలో 2 వందల మందికిపైగా చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాల మేరకు సీఎంవో అధికారులు రైల్వే అధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు మనస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.