బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆర్టీసీ కార్మికుల సంబరాలు
01 Jan 2020 12:11 PM
సీఎం వైయస్ జగన్కు అజన్మాంతం రుణపడి ఉంటామని ప్రతిజ్ఞ
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
విజయవాడ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ పూర్తి కావడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో 54 వేల మందికి లబ్ధి చేకూరింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం వైయస్ జగన్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఆర్టీసీ డిపో వద్ద సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలకు ఆర్టీసీ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అజన్మాంతం రుణపడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.