ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
మాట ఇస్తే తప్పని నైజం సీఎం వైయస్ జగన్ది
08 Dec 2021 12:26 PM
ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్ దేవదాసు, ప్రధాన కార్యదర్శి మధుసుదనరాజు
ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సమ్మెకు దూరం
అనంతపురం: మాట ఇస్తే తప్పని నైజం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిది అని ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల రాష్ట్ర కన్వీనర్ దేవదాసు, ప్రధాన కార్యదర్శి మధుసుదనరాజు, గౌరవాధ్యక్షుడు నరసింహ మూర్తి పేర్కొన్నారు.ఏపీ గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉన్నట్లు వారు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ స్వార్థ పరులని విమర్శించారు. మెజార్టీ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉన్నారని తెలిపారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ ఉద్యమం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో పీఆర్పీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారని, సీఎం ప్రకటన తర్వాత ఆందోళన చేస్తామనటం అవివేకమన్నారు. ఉనికి కోసమే బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస్ రావు పాకులాట అని విమర్శించారు. బొప్పరాజు, బండి శ్రీనివాస్ రావులకు ఉద్యోగుల మద్దతు లేదని వారు స్పష్టం చేశారు.