పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సీఎం వైయస్ జగన్ నివాసానికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్
21 Apr 2022 6:07 PM
ప్రత్యేక విందు అనంతరం మంగళం బిర్లాను సత్కరించిన సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా సత్కరించారు. బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రితో పాటు ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్ తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. కుమార మంగళం బిర్లాకు సీఎం వైయస్ జగన్ తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చి జ్ఞాపిక అందజేశారు.