మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
16న వైయస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ
09 May 2019 3:24 PM
హైదరాబాద్:ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పార్టీ తరపున ప్రాతినిథ్యం వహించే కౌంటింగ్ ఏజెంట్లకు వైయస్ఆర్సీపీ ఒక రోజు శిక్షణ శిబిరాన్ని 16వ తేదీన విజయవాడలో నిర్వహించనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అంశాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరుకూ బందర్రోడ్డులోని డీవీమేనర్ హోటల్ ఎదురులైన్ని ‘ఏ1’ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇవ్వనున్నారు. లోక్సభ, శాసన సభ నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుని తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరుకావాలని పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి,జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆయా జిల్లాలకు సర్క్యులర్ జారీ చేశారు.