మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
స్పీకర్ : హబీబ్ అబ్దుల్ రహ్మాన్ -ఫిబ్రవరి 3,2012
29 Jun 2012 6:31 AM
పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులను వివిధ జిల్లాల మైనారిటీ సెల్ కన్వీనర్లుగా నియమించడమైనది.
1. శ్రీ కె.యస్.యస్.బి.నూర్ బాబా,అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్
2. శ్రీ యస్.ఎ.కరిముల్లా, వై.యస్.ఆర్. కడప జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్
3. శ్రీ యస్.ఎం.డి.షఫి, వై.యస్.ఆర్. కడప సిటీ మైనారిటీ సెల్ కన్వీనర్
4. శ్రీ యస్.నూరుల్లా, తిరుపతి సిటీ మైనారిటీ సెల్ కన్వీనర్
5. శ్రీ సయ్యద్ గౌసుద్దీన్ ముక్తర్,నిజామాబాద్ జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్
6. శ్రీ మహమూద్ షారూఖ్ అలి, మెదక్ జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్
(హబీబ్ అబ్దుల్ రహ్మాన్ )