కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
కొత్తవీరాపురం ప్రజలతో జననేత మమేకం
20 Jan 2018 11:43 AM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 66వ రోజు ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా కొత్తవీరాపురం చేరుకున్న వైయస్ జగన్కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత కొత్తవీరాపురం ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక కష్టాలు ఉండవని భరోసా ఇచ్చారు. అనంతరం నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.