మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
అర్హతలు ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదు
19 Dec 2018 12:12 PM
శ్రీకాకుళం: అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని జర్జంగి గ్రామ మహిళలు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జర్జంగి మహిళలు వైయస్ జగన్ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏ పథకం కావాలన్నా..మంత్రి సంతకం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందనే అండతో టీడీపీ దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని తెలిపారు.