పిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందే
జననేతను కలుసుకున్న శ్రీశయన కులస్తులు
17 Dec 2018 11:15 AM
శ్రీకుకుళం ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేతకు
వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. సోమవారం ఉదయం రావాడ పేట
వద్ద శ్రీశయన కులస్తులు కలుసుకుని బిసిల్లో ఉపకులంగా ఉన్న తమకు ప్రబుత్వం నుంచి
ఎలాంటి తోడ్పాటు అందడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. తమ కులానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్
చేసి ఆదుకోవాలని కోరుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.