వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి
01 Dec 2018 12:05 PM
శ్రీకాకుళంః ఏపీ పద్మశాలి సంఘం నేతలు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి ప్రతం సమర్పించారు. టీటీడీలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు.పద్మశాలిల సమస్యలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో చేనేతలకు మేలు జరుగుతుందని నమ్ముతున్నామన్నారు.