రాజకీయ ప్రాధాన్యం కల్పించాలి

శ్రీకాకుళంః ఏపీ పద్మశాలి సంఘం నేతలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి ప్రతం సమర్పించారు. టీటీడీలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్నారు.పద్మశాలిల సమస్యలపై వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో చేనేతలకు మేలు జరుగుతుందని నమ్ముతున్నామన్నారు.
Back to Top